చలం ఉత్తరాలు (1952-1979)

మనసు మారకుండా . ఆత్మ అభివృద్ధి చెందకుండా , ప్రపంచం అంటే ఏమిటో అర్థం కాకుండా ..
కేవలం కొన్ని తీర్థాల వల్లా ,కర్మల వల్లా..పూజల వల్లా మంత్రాల వల్లా దేవుడి దయ సంపదిచ వచ్చు ననే నమ్మకం ..
ఈ లోకంలో ఎ గొప్ప విషయం అర్థం కాని మూర్ఖుడికి ఈశ్వర జ్ఞానం కల్గుతుందట..
సాటిమనిషిని ప్రేమించలేని వాడికి ముక్తి దొరుకుతుందని ఆశ ..



ఈశ్వరుడి దగ్గర ఆయినా మన self respect మనకి ఉండాలి. దేవిరించ కూడదు.
Awesome Inc. theme. Powered by Blogger.